పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్కి వస్తున్న ఆదరణ చూసి…
ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ…
సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…
సీఎం కేసీఆర్ కు లభిస్తున్న ఆదరణను చూసి బిజెపికి భయం పట్టుకుంది…బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు.సీఎం కేసీఆర్ కి…
ఆరోపించిన వారికి నిరూపించే దమ్ముందా అంటూ ఆర్కే ప్రశ్న! మంగళగిరి నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా నేడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ సత్య దూర ఆరోపణలకు తెరతీసిందని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు… ఉండవల్లిలో గ్రావెల్ అక్రమాలు జరుగుతున్నాయన్న…
మంత్రి కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్.
మంత్రి కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని…
ఆరోపణలు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తా వలరాజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం తెలుగు దేశం సీనియర్ నాయకులు మన్నే రవీంద్రా తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తెలుగుదేశం పార్టీలో తనకు వున్న పదవికి రాజీనామా చేస్తా అని త్రిపురాంతకం మండల పార్టీ…