మైదుకూరు: వైఎస్ రాజశేఖర్రెడ్డికి సీఎం జగన్ (YS Jagan) వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు.. వైఎస్ పాలనతో…
హైదరాబాద్: అడ్డగోలు సంపాదనతో సమకూర్చుకున్న ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అడ్డదారులు తొక్కాడు. అక్రమార్జనను సక్రమం చేసుకునేందుకు ఉనికిలో లేని వ్యాపారాలను సృష్టించాడు. తన భార్య, తల్లి, కూతురు, సోదరుడు, సోదరుడి భార్యను నిర్వాహకులుగా చూపుతూ డొల్ల కంపెనీలను…