జిల్లా సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందిర్పి మండలం బెస్తరపల్లి, కంబదూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను…
ఆంధ్ర ప్రదేశ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…
According to the Chief Minister’s orders, talk to the victims and provide necessary assistance వినుకొండ పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సీఎం…