We will support mango farmers and victims of collapsed houses మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన.. స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి.. నియోజకవర్గంలో ని…
హైదరాబాద్:అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని…
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. జి.కొండూరు మండలంలోని వెలగలేరు, వెల్లటూరు…
రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం అధికారుల సర్వే నివేదికలు రాగానే పరిహారం అందిస్తాం ఇది రైతు ప్రభుత్వం పంట నష్టాలపై సీఎం కెసిఆర్ గారు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు రైతులకు ధైర్యం చెప్పి భరోసానిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి…
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి అంబటి రాంబాబు * సాక్షిత :అమరావతి, పెదకూరపాడు మండలాల్లో పంటల పరిశీలన*మంత్రి అంబటి రాంబాబు, జాయింట్ కలెక్టర్ తో కలిసి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు * అకాల వర్షాల వల్ల…