సమ్మె విరమించిన అంగన్వాడీలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ లో గల వారి విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని సీనియర్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాస్త పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో హస్తం పార్టీ నేతలు…
రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…
వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, బోగపురం మండలం, పోలేపల్లి వద్ద యువగలం ముగింపు సభ ఏర్పాట్లలో ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
పేద ప్రజలకు అండ వైస్సార్సీపీ జెండా.. నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డులోని 14.60 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా, 1.08 కోట్ల రూపాయలతో వార్డులోని మరమ్మత్తులు పనులు చేశాం.. 13వ వార్డులోని 9.45 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా…
హైదరాబాద్:టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్లో రాజకీయ ర్యాలీలు తీస్తున్నారన్నారు. పక్కింట్లో పంచాయతీని…
మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది మన జగనన్న ప్రభుత్వం, అందులో భాగంగా నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు సీఎం…
రాష్ట్ర పండుగగా” విశ్వకర్మ జయంతి” జి.ఓ. 24 విడుదల చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన.. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జీవో అందజేత నేటి అమరావతి, తాడేపల్లి ; ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ…