మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం

Spread the love

మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది మన జగనన్న ప్రభుత్వం, అందులో భాగంగా నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

నేడు విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి, వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం లలో 4 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page