రమజాన్ మాసం వరాల వసంతం అబ్దుల్ మలిక్

పవిత్ర రమజాన్ అత్యంత శుభప్రదమైన మాసం శుభాల సిరులు వర్షంచే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిము దివ్య ఖుర్ఆన్ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే రోజా వ్రతం విధిగా నిర్ణయించబడింది. వేయి మాసాల కన్నా…

అనారోగ్యంతో బాధపడుతున్న V3 న్యూస్ విలేఖరి అబ్దుల్ బాసిత్ కు అండగా గాదె మధుసూదన రెడ్డి

అనారోగ్యంతో బాధపడుతున్న V3 న్యూస్ విలేఖరి అబ్దుల్ బాసిత్ కు అండగా గాదె మధుసూదన రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్దనే వైద్యం చేయించుకుంటున్న బాపట్ల జమేదార్ పేట కు చెందిన V3 విలేఖరి అబ్దుల్ బాసిత్ కు వైద్య…

నీటి సమస్యకు –విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం….కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,,,,

కనిగిరి సాక్షిత న్యూస్ : కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోనిశివారు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న నీరు మరియు విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 3వవార్డు శంఖవరం లో సమస్యా పరిస్కారంలో…

రంజాన్ మాసానికి మరేది సాటిరాదు మహ్మద్ అబ్దుల్ ఖవీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఆధ్యాత్మిక ఆనందానికి, ఆరోగ్య జీవనానికి రంజాన్ అద్భుత మాసమని, దీనికి సాటి మరొకటి లేదని తెలంగాణ రాష్ట్ర దీని మదర్సాల సలహా సంఘం రాష్ట్ర అద్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఖవీ అన్నారు. రంజాన్ నెలలో…

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్ విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది.…

You cannot copy content of this page