ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన అర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తిరుపతి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ నాలుగేండ్లలో…
3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమనఅర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత తిరుపతి : రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ…
Errabelli presented a petition to Dayakar to provide honorarium to sub sarpanches ఉప సర్పంచ్లకు గౌరవ వేతనాలు కల్పించాలని పంచాయతీ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ కి వినతి పత్రం అందించారు : ఉప సర్పంచ్ల సంఘం…
wheelchair was provided to Kongala Ailamma under the auspices of Temple Foundation in Vallabhapur village కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ఆలయఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంగల ఐలమ్మ కు వీల్ చైర్ అందించారు ,,,,,,,,,,…