గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని గొర్లఖాన్దొడ్డి గ్రామంలో వివాహం వేడుకలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసిఆశీర్వదించారు. అనంతరం అయిజ మండలం కేంద్రంలో నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో…
గద్వాల జిల్లా కేంద్రంలోని 2 వ వార్డ్ లో ధరూర్ మండల ఎంపీటీసీ, & మండల పార్టీ అధ్యక్షుడు శ్రీమతి & డి.ఆర్ శివాలీల విజయ్ కుమార్ , గృహప్రవేశానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరైన. ఈ కార్యక్రమంలో ఎంపీపీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి లో ఈరోజు జరిగిన కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ 49వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్-2024 పోటీలకు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ…
శంకర్పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): తెలంగాణ పునర్నిర్మాణ సభ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి లో శుక్రవారం జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శంకర్పల్లి మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరైన (అంచనా కోటి 20 లక్షలు రూపాయలలు) బ్రిడ్జ్ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ…
ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోదీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలో జరిగిన నాదెళ్ల కోటేశ్వరరావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కోటేశ్వరరావు కి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు…
సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
సురారం డివిజన్ పరిధి జై దుర్గాభవాని కాలనీ లో గురుస్వామి గోకుల యాదగిరి అధ్వర్యంలో నిర్వహించిన మాహా పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక…
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లీఫ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన బాచుపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా పూజలు చేసిన ఎమ్మెల్సీ వారికి…