రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం. అధిక వేగం తో వాహనాలు నడపవద్దు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు. హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దు అని విజ్ఞప్తి చేశారు.…

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11…

కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.

ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్..

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ సాగరిక కుమార్తె మృతి.

సాగరికకు, ఆమె భర్తకు, కుమారునికి తీవ్ర గాయాలు. ఒంగోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సాగరిక కుమార్తె ప్రియా. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు…

రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో

రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో శంకర్‌పల్లి: మార్చి 22: (సాక్షిత న్యూస్): రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో అని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధి 8వ వార్డు ఫతేపూర్ వార్డు కల్లు దుకాణం…

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా :బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తర లించారు.…

రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు..

భూపాలపల్లి జిల్లా:భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోట పల్లి అక్షయ సోద రులు…

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

సాక్షిత హైదరాబాద్:సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి. హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద అర్ధరాత్రి ఈ…

నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి…!! డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ ప్లాంట్లు సియల్ గా పనిచేస్తున్న ఉప్పు శ్రీనివాసరావు…!! టిప్పర్ లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఘటన…!! https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

You cannot copy content of this page