తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని..

Celebrating Telangana National Unity Vajrotsavam.. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని.. సాక్షిత : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో …నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడమైనది. మరియు ముఖ్యమంత్రి…

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం పోరాడి, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

Telangana hero Vanita Chakali Ailamma, who fought for land, for Bhukti, for freedom from wage labor and spread the spirit of struggle to the world. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి…

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కార్యక్రమo

program-on-the-occasion-of-telangana-national-unity-vajrotsavam *సాక్షిత : రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, V. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లు నగర MLC లు, MLA లతో, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్ లోని…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ కి చెందిన వినయ్ కుమార్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను లబ్దిదారుడికి అందచేసిన ప్రభుత్వ విప్…

తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు

గద్వాలలో డీకే అరుణ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు మునుగోడులో లబ్ది పొందేందుకు పెన్షన్ ల హామీని ప్రకటించాడు జిల్లాలో 16,123 వితంతు పెన్సన్స్ మంజూరు అయినట్లు అధికారులు ప్రకటించారు.ఇందులో…

అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * … సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ,…

You cannot copy content of this page