సింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణముఖి మహిళా వసతి గృహం

Spread the love

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణముఖి మహిళా వసతి గృహంలో నూతనంగా నిర్మించిన రెండో అంతస్తు భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ..

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని స్పష్టం చేసిన మంత్రి.

… విద్యా రంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్న మంత్రి కాకాణి.

విద్యార్థులు బాగా చదివి అన్ని రంగాల్లో విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని విద్యార్థులకు మంత్రి ఆకాంక్ష

… ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరవల్లితోపాటు పలువురు యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page