success శక్తి స్వరూపిణి అయినఅమ్మవారిని కొలవడం ద్వారా అన్ని పనుల్లో విజయం

success శక్తి స్వరూపిణి అయినఅమ్మవారిని కొలవడం ద్వారా అన్ని పనుల్లో విజయం

SAKSHITHA NEWS

success శక్తి స్వరూపిణి అయిన
అమ్మవారిని కొలవడం ద్వారా అన్ని పనుల్లో విజయం చేపడుతుంది:ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..*

సాక్షిత : 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ విజయ దుర్గా సమేత బంగారం మైసమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజయ్యారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధి కలిగి విజయం చేకూరుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ ఆగం రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, పందిరి యాదగిరి, ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, సభ్యులు శ్రీనివాస్, సత్యనారాయణ, మహేష్, దొరబాబు, పి. కిషన్, రాము, రఘు, బాలస్వామి, వినోద్, ఎస్. సురేష్, సీసీ. సురేష్, సోఫాన్, రవి, మేటి రాజు తదితరులు పాల్గొన్నారు.

success

SAKSHITHA NEWS