![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు 1 WhatsApp Image 2023 09 02 at 12.54.44 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-02-at-12.54.44-PM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు 2 WhatsApp Image 2023 09 02 at 12.54.44 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-02-at-12.54.44-PM-1024x768.jpeg)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్(125) పరిధిలోని శ్రీరాంనగర్ బి నూతన కార్యవర్గం శ్రీ నవశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి. విజయ్ రామ్ రెడ్డి , వార్డ్ మెంబర్ అజయ్ ప్రసాద్ గుప్తా, నూతన అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరీష్, కార్యవర్గ సభ్యులు రఫీ యుద్దీన్, పాండు రెడ్డి, వెంకటరమణ, నజీర్, చిన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు