శ్రీశ్రీశ్రీ సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం

Spread the love

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీ లో గల శ్రీశ్రీశ్రీ సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని, బాబావారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్ , జగదీష్ ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page