సాక్షిత : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలో శ్రీ వంశీ కృష్ణ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్ కుమార్, పులి బలరాం,నార్లకంటి దుర్గయ్య, కృష్ణ,సాయిలు,నార్లకంటి ప్రతాప్, బొమ్మిడాల లక్ష్మణ్,నందు గౌడ్, శ్రావణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,శ్రీనాథ్, నాగ శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ రెడ్డి, దినేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…