శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

Spread the love

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

……..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పాపయ్య యాదవ్ నగర్ లో గోకుల యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషోర్ చారి, కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రావు, లాస్య వెంకట్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, భగవన్ నారాయణ, జనరల్ సెక్రెటరీ తిరుమల్ యాదవ్, గాజుల శ్రీనివాస్, అశోక్ యాదవ్, మాల్యాద్రి యాదవ్, పూర్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page