శ్రీ దేశోద్దారక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయం మరియు గిడ్డంగి శంఖుస్థాపన

Spread the love

కృత్తివెన్ను మండలం,

శ్రీ దేశోద్దారక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయం మరియు గిడ్డంగి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్..

కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో 24 లక్షల 75 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శ్రీ దేశోద్దారక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయం మరియు గిడ్డంగి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page