టిడిపి జనసేన పార్టీ ల పొత్తు కలిసిన తరువాత దీక్ష కు సంఘీభావం

Spread the love

ఎన్టీఆర్ జిల్లా.

లక్ష్మీ పురం

3 వ రోజుకు చేరిన టిడిపి రిలే నిరసన నిరహారదీక్షలు

తిరువూరు రూరల్ మండలం లక్ష్మి పురం గ్రామంలో బాబుతో నేను పేరుతో రిలే నిరాహారదీక్షలు చేపట్టిన టిడిపి ఇన్చార్జ్ శావల. దేవదత్

టిడిపి జనసేన పార్టీ ల పొత్తు కలిసిన తరువాత దీక్ష కు సంఘీభావం తెలిపి దీక్ష లో కూర్చున్న తిరువూరు జనసైనికులు.

పూలమాలలు వేసి ఆహ్వానించిన టిడిపి ఇంచార్జి శావల. దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసు.

చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మేరకు తిరువూరు మండలం లోని లక్ష్మి పురం లో రిలే నిరహార దీక్షలు చేపట్టిన టిడిపి, జనసేన నేతలు.

దీక్షలో పాల్గొన్న టిడిపి మాజి ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, శావల దేవ దత్,నాలుగు మండలాల ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page