సంఘసంస్కర్త డా౹౹ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో

Spread the love

సాక్షితSPS నెల్లూరు జిల్లా:
స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ ఉప ప్రధాని, బడుగు వర్గాల పరిశీలకుడు, సంఘసంస్కర్త డా౹౹ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .

కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ , జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ , కార్పొరేటర్లు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page