అయ్యప్ప స్వామి శోభాయాత్ర ప్రారంభించిన శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

Shri Padi Kaushik Reddy, Member of the Legislative Council who started the Ayyappa Swami Shobhayatra

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి శోభాయాత్ర ప్రారంభించిన శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

గారు,మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, దేశినీ కోటి,PACS చైర్మన్ పోనగంటి సంపత్ గారు,కౌన్సిలర్స్ గాజుల భాస్కర్ , పాతకాల రమేష్ దయ్యాల శ్రీనివాస్ భోగం వెంకటేష్ తదితరులు ఇట్టి కార్యక్రమంలోని జమ్మికుంట పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page