తుల్జా భవాని టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవాని టిఫిన్ సెంటర్ ను స్థానిక కౌన్సిలర్ అర్కల అనంత స్వామి ముదిరాజ్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …… ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాన్యతమైన ఆహారాన్ని అందించాలని యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు ప్రెసిడెంట్ రమేష్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు నరసింహ, నాయకులు హరీష్ మరియు నిర్వహకులు, తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page