రక్తదాన శిబిరం ఏర్పాటు

Spread the love

ప్రకాశం జిల్లా

అర్థవీడు మండల వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ముఖ్యగమనిక* ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారి ఆధ్వర్యంలో అర్థవీడు మండల కేంద్రం లో రేపు అనగా 29/03/2023 అనగా బుధవారం ఉదయం 10.30 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది….

గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారి ఆధ్యర్యంలో రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా మన గిద్దలూరు నియోజకవర్గం లో ఎవరు కూడా రక్తం లేక ఇబ్బంది పడకుండా, రక్తం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రతి నెలా ఒక మండల కేంద్రము లో రక్తదాన శిబిరం నిర్వహిఃచడం జరుగుతుంది,అందులో భాగంగా మన అర్థవీడు మండల కేంద్రము లోని స్ధానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు రేపు అనగా మార్చి 29వ తేదిన మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది..

రక్తదానం జరుగు ప్రదేశం : అర్థవీడు లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు..

*కావున ఈ రక్తదాన శిబిరానికి మండలం లోని సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, సచివాలయ కన్వీనర్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా మిత్రులు ప్రజలు అందరూ పాల్గొని రక్తదాన శిబిరం ను విజయవంతం చేయగలరు…..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page