Whatsapp Image 2024 01 22 At 1.41.34 Pm

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు

SAKSHITHA NEWS

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు.


సాక్షిత ; అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిస్థాపన ను పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో శ్రీ రామ్ యువ సేన ఆద్వర్యంలో భారీ శోభా యాత్ర జరిగింది. ఈ శోభా యాత్రను పద్మారావు గౌడ్ ప్రారంభించి దానిలో పాల్గొన్నారు. మోండా మార్కెట్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ శోభా యాత్రలో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ శ్రీ రాముడి ని కీర్తించాలని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సంఘం నేత నేమీచంద్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 22 At 1.41.34 Pm

SAKSHITHA NEWS
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field