Whatsapp Image 2024 01 22 At 1.41.34 Pm

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు

శ్రీ రాముడి ఆదర్శాలు అందరికీ అనుసరనీయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత ; అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిస్థాపన ను పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో శ్రీ రామ్…
Whatsapp Image 2024 01 22 At 1.23.31 Pm

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్

అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్…
Whatsapp Image 2024 01 18 At 6.27.36 Pm

రాముడి ప్రాణప్రతిష్ఠ.. ఒక పూట సెలవు ప్రకటన

జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హరియాణాలో ఇప్పటికే…

You cannot copy content of this page