SAKSHITHA NEWS

మండలంలో ని చాపలమడు గు గ్రామంలో సర్పంచ్ తమ్మినేని.సత్యనారాయణరెడ్డి చలివేంద్రం ను ప్రారంభించారు.ఎండాకాలం ప్రయాణీకులు,ప్రజలు దాహంతీర్చుకొనేందుకు,ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు సర్పంచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లింగం.రవికుమార్,సచివాలయ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS