SAKSHITHA NEWS

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరితమ్మ…

గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని అంతంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరితమ్మ హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు….గ్రామస్థులు సరితమ్మను బారీ ఎత్తున స్వాగతం పలికి సన్మానించారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల రాజశేఖరరెడ్డి,సత్యనారాయణ, మధుసూదన్ బాబు,గట్టు కృష్ణ,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, రామలింగేశ్వర కాంళ్లే, అంతంపల్లి ఆంజనేయులు, రామకృష్ణ, నరసింహులు,దానయ్య,భాస్కర్ రెడ్డి, తిమ్మప్ప, ఓంకార్, ప్రకాశ్ గౌడ్, బల్గేర బజారన్న,ముకేరన్న,తుమ్మల పల్లి రవి నాయుడు, ఆంజనేయులు, మాచర్ల ప్రకాష్, ఆలూర్ రవి,ఆరగిద్ద బాలకృష్ణ,గురుపద, రమేష్, రాజేష్,సురేష్, బత్తలయ్య,శేఖర్ గౌడ్, వెంకటేష్, ఇసాక్,తిరుమల్, రామకృష్ణ,అల్వాల రాజశేఖరరెడ్డి, సద్దనోముపల్లి గోపాల్,కరాటే సత్యం, నరేందర్ రెడ్డి,మేడమ్ రామకృష్ణ, సోమశేఖర రెడ్డి, కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి, తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS