ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం

Spread the love

ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం

చిట్యాల సాక్షిత

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా పల్లె ప్రగతి దినోత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సర్పంచ్ రత్నం పుష్ప నర్సింహా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం పారిశ్యుద్ద కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దుబ్బు పద్మ కుమార, పాలకవర్గ సభ్యులు గోపగొని నర్సింహా, బొడిగె బాలరాజు, మండల కో- ఆఫ్షన్ సభ్యులు ఎస్కే మోసిన గారు కో- ఆఫ్షన్ బస్సు బిక్షం, ఎస్ ఎం సి చైర్మన్ బత్తులనర్సింహా, నాయకులు మారగొని శివ శంకర్, నమ్ముల విజయ్ కుమార్,బొడిగె సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page