కమ్యూనిటీ హాల్ నుంచి గణేష్ మండపం వరకు రోడ్ విస్తరణ

Spread the love

రామచంద్రపురం డివిషన్లో ఉన్న రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో కమ్యూనిటీ హాల్ నుంచి గణేష్ మండపం వరకు రోడ్ విస్తరణలో భాగంగా సుమారు 30.00 లక్షలతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ నరేందర్,ఏఈ ప్రభు తో కలిసి విస్తరణ పనులను పరిశీలించి రోడ్ మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను,ట్రాన్స్ఫార్మర్ లను తొలగించాలి అని కార్పొరేటర్ వాసులు కోరడంతో తక్షణమే ఎలక్ట్రిసిటీ ఏఈ సంజీవ రావు తో ఫోన్ లో మాట్లాడి వెంటనే తొలగించాలి అని ఆదేశించిన కార్పొరేటర్.

త్వరలోనే సుమారు 12 మీటర్ల రోడ్ విస్తరణ కానున్నది అని కార్పొరేటర్ తెలిపారు.వారితో కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్త,జగన్నాథ్ రెడ్డి,వాసుదేవ్,కాలనీ వాసులు.

Related Posts

You cannot copy content of this page