SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

కీర్తిశేషులు గోకర్ల చంద్రం ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబీకులు ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన వారికి వృద్ధులకు అనాధలకు నిత్యవసర సరుకులను వితరణగా అందజేసి మహోన్నతమైన అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమ నిర్వాహకుడు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్ కె గోకర్ల చంద్రం కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


SAKSHITHA NEWS