రేవంతన్న దండుగా… ప్రజాపాలనకు అండగా గద్వాలలో కొన్నసాగిన పాదయాత్ర

Spread the love

సరితమ్మ అధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుండి జమ్మలమ్మ దేవాలయం వరకు సంపత్ కుమార్ పాదయాత్ర

  • ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్…
  • జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య..
  • ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్ పాదయాత్ర లో పాల్గొన్నారు..

జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ శ్రీమతి సరిత తిరుపతయ్య అధ్వర్యంలో రేవంతన్న “దండుగా” ప్రజాపాలనకు “అండగా” కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ పరిధిలోని గద్వాల నియోజకవర్గ కేంద్రములోని అంబేద్కర్ చౌక్ నుండి జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి ఆలయం వరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు మద్దతుగా గద్వాల పట్టణంలో పాదయాత్ర చేశారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్,ఓబిసి జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి, మధుసూదన్ బాబు,ఎం.ఎ ఇసాక్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి,రామలింగేశ్వర కాంళ్లే,ఎల్లప్ప, నాగేంద్ర యాదవ్, డిటిడిసి నర్సింహులు, భాస్కర్ యాదవ్,జమ్మిచేడు సురేష్, ఆనంద్,తిమోతి, నాగరాజు, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి,మహమ్మద్, TNR జగదీష్, మనోజ్,జయకృష్ణ, దడవాయి నర్సింహులు,రాము యాదవ్,ఆనంద్ గౌడ్,ఎం.జి అంజి,రాము యాదవ్ ఆయా మండల గ్రామ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page