గణేష్ నగర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Spread the love

Republic Day celebrations in Ganesh Nagar

గణేష్ నగర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ డివిజన్: గణేష్ నగర్ లో బీజేపీ నాయకులు లింగం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించారు.

దేశ స్వాతంత్య్రం కృషి చేసిన ఎందరో మహానీయులను స్మరిస్తూ, వారు అందించిన రాజ్యాంగ స్పూర్తితో ప్రజలంతా నడుచుకోవాలని, ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దుర్గా రావ్, వెంకటేష్, యాదగిరి, మురళి గౌడ్, భాస్కర్ గౌడ్, సి. నరేందర్, సురేష్.జి, యాదగిరి మిధాని, సాంబశివ రావ్, హన్మంత్, రంగారావు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page