ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం

Spread the love

Recitation of Vishnu Sahasranama

ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ కమిటీ మల్కాజిగిరి ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్ లో 1008 మంది ఆస్తికులు 130 మంది రిత్విక్ కుల తో 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించారు.

దర్శనం శర్మగారు సంధానకర్తగా వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ,లలితా పీఠం పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి విష్ణు ప్రారంభించారు. కొడకండ్ల రాధాకృష్ణ శర్మ ,వేద భవన్ నిర్వాహకులు శ్రీరామ్ ఘనాపాటి ,కుప్ప శ్రీనివాస శాస్త్రి కార్యక్రమం సందర్భంగా పూజా కార్యక్రమాలు వేద పఠనం చేశారు.

Related Posts

You cannot copy content of this page