ఎమ్మెల్యేను కలిసిన ‘శ్రమశక్తి అవార్డు‘ గ్రహీతలు…

Spread the love

ఎమ్మెల్యేను కలిసిన ‘శ్రమశక్తి అవార్డు‘ గ్రహీతలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం శివాలయ నగర్ కు చెందిన సుభాష్ మరియు సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన దేవేందర్ సింగ్ లు సుహృద్భావ పారిశ్రామిక సంబంధాలు మరియు కార్మిక సంక్షేమంకు విశేష కృషి చేసినందుకు గాను ‘శ్రమశక్తి అవార్డు‘ అందుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీవైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page