SAKSHITHA NEWS

భారాస పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభకు 124 డివిజన్ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లతో కలిసి మియపూర్ నరైన్ గార్డెన్స్ లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్లడం జరిగింది.


SAKSHITHA NEWS