మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్న ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నాగిడి సంజీవ రెడ్డి

Spread the love

President of MPTC Forum Nagidi Sanjiva Reddy is thanking the people of Munugodu

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని ఘన్ముకుల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీని ఆదరించిన మునుగోడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న ఘన్ముకుల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నాగిడి సంజీవ రెడ్డి

వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈరోజు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన మునుగోడు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ముందు కూడా బిజెపి పార్టీకి గుణపాఠం లాగా అయింది అని అంటూ ఏమన్నా అంటే ఉప ఎన్నికలను కోరుకుంటూ గెలుస్తామనే ధీమాతో బిజెపికి ఒరిగింది ఏమీ లేదంటూ మరియు కెసిఆర్ నాయకత్వాన్ని బలపరిచినందుకు వారు మునుగోడు ప్రజలకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపినారు

Related Posts

You cannot copy content of this page