ఇండస్ట్రీలలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి

Spread the love

Plant everyone in the industries

ఇండస్ట్రీలలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి* అదనపు కలెక్టర్ మోతిలాల్

సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి ఇండస్ట్రీ లలో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ మోతిలాల్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మోహన్ బాబు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని సద్గురు రాఘవేంద్ర పారబాయిల్డ్ ఇండస్ట్రీస్, & వెంకటేశ్వర పారబాయిల్డ్ ఇండస్ట్రీస్, & పద్మావతి పారబాయిల్డ్ ఇండస్ట్రీస్, మరియు సింహాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్ నందు మొక్కలు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్. డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ మోహన్ బాబు సివిల్ సప్లై డిఎం బాలరాజు. ఎన్ఫోర్స్మెంట్ డిటి నర్సింగ్ రావు. జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు జూలూరు రమేష్ బాబు తాలూకా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు పోలా ఏకనాథం, రైస్ మిల్లర్లు పాల్గొనడం జరిగింది.

తదుపరి అదన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మిల్లు ఆవరణలో మొక్కలను పెంచాలని సూచించడం జరిగింది.దానితోపాటు సీఎంఆర్ డెలివరీ ని కూడా త్వరగా పూర్తిచేసిప్రభుత్వానికిసహకరించాలని సూచించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page