బస్తీలో మౌళిక వసతులు కల్పించాలని వినతిపత్రం

Spread the love

Petition to provide basic facilities in Basti

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ వాసులు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయం వద్ద స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

బస్తీలో మౌళిక వసతులు కల్పించాలని వినతిపత్రం అందజేయగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, సుధాకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, సుభాష్ రెడ్డి, రవి, మన్మధరావు, శ్రీనివాస్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page