95వరోజు విజయవంతంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్రo

Spread the love

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు,తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క oప్రజాసమస్యలపై చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్ర నల్లగొండ జిల్లా నల్లగొండ నియోజకవర్గం నల్లగొండ మండలం నుండి నకిరేకల్ నియోజకవర్గం నకిరేకల్ మండలంలో 95వరోజు విజయవంతంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్రలో మండుటెండలను సైతం లెక్కచేయకుండా నడుస్తున్న, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో నిరంతరం నడుస్తున్న,కల్తి వెంకట్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page