ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివాహ వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ కి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 21 at 12.59.04 PM

SAKSHITHA NEWS