Posted inTelangana ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… Posted by MANJULATHA REDDY 10/02/2024 SAKSHITHA NEWS ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.* SAKSHITHA NEWS MANJULATHA REDDY View All Posts Post navigation Previous Post తిరుమల తిరుపతి శ్రీవారి సొమ్ము డిపాజిట్లపై మరో వివాదంNext Postతిరుపతిని పెద్ద నగరాలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే