![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు 1 WhatsApp Image 2023 08 13 at 1.41.11 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-1.41.11-PM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు 2 WhatsApp Image 2023 08 13 at 1.41.11 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-13-at-1.41.11-PM-1024x683.jpeg)
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.