సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు

SAKSHITHA NEWS

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల
30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…
వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు.

వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…


SAKSHITHA NEWS