సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

కలుషిత నీటి సరఫరా సమస్యలకు కళ్ళెం వేయాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

చింతబావిలో సమస్యల పరిష్కారానికి కోటి రూపాయల నిధులు మంజూరు సాక్షిత సికింద్రాబాద్ : కలుషిత నీటి సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చింత బావి ప్రాంతంలో ఇటీవల కలుషిత నీటి…

కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది

ఏలూరుజిల్లా ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే…

You cannot copy content of this page