BRS పార్టీ తోనే ప్రజలకు బంగారు భవిష్యత్తు…

Spread the love

BRS పార్టీ తోనే ప్రజలకు బంగారు భవిష్యత్తు…

అభివృద్ధి, సంక్షేమాల నిలువెత్తు నిజస్వరూప తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ వెంటే మనమంతా…


సాక్షిత : చేవెళ్ల ఎంపీ “డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి”, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో బంట్వారం మండలం BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలతో… ప్రతి మండలంలో BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు.


వికారాబాద్ నియోజకవర్గంలో 235 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఘనత BRS పార్టీదన్నారు.
వికారాబాద్ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో అన్ని అభివృద్ధి పనులు చేసి చూపిస్తామన్నారు.
మరో సారి అధికారమే లక్ష్యంగా.. ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేసి, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంను బలపరిచి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page