ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… 2 WhatsApp Image 2024 01 02 at 11.36.49 AM](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-02-at-11.36.49-AM-1024x683.jpeg)