పంచదశ బ్రహ్మోత్సవాల హరికృష్ణ ఆచార్యులు మరియు వేణుగోపాల ఆచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది

పంచదశ బ్రహ్మోత్సవాల హరికృష్ణ ఆచార్యులు మరియు వేణుగోపాల ఆచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది

SAKSHITHA NEWS

Panchadasa Brahmotsavala was celebrated under the patronage of Harikrishna Acharya and Venugopala Acharya.

image 11

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచదశ బ్రహ్మోత్సవాల హరికృష్ణ ఆచార్యులు మరియు వేణుగోపాల ఆచార్యులు ఆధ్వర్యంలో రంగా రంగా వైభవంగా జరిగింది

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు పంచదశ బ్రహ్మోత్సవాలు జరిగాయి ఇట్టి కార్యక్రమంలో వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో వేద పండిట్ల మధ్య ఘనంగా పంచదశ బ్రహ్మోత్సవాలు జరిగాయి ఇట్టి కార్యక్రమంలోఅతిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *