నేరడ గ్రామంలో కేసీఆర్ కి పాలాభిషేకం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా నేరడ గ్రామ బిఆర్ఎస్ గ్రామ కమిటీ మరియు నేరడ గ్రామ రైతుబంధు ఆధ్వర్యంలో రైతులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సభ్యులు మంకెన రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చెవుల వెంకటప్రసాద్, చింతకాని సొసైటీ డైరెక్టర్ నన్నకోటయ్య, మాజీ సర్పంచ్ కిలారు సూర్య ప్రకాష్ రావు, పగిలిపెళ్లి నారాయణ, రాగం లింగ బాబు, కిలారి కిరణ్, కనకపుడి వెంకటి, సోంపోగు చిన్న బూసి, దోమకొండ వెంకన్న, ఆలస్యం బాబు, అల్లిక నరేష్, నున్న వెంకటయ్య, బి కృష్ణ, చింత నిప్పువెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page