భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 150.00 లక్షలు( ఒక కోటి యాబై లక్షల) రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన…

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా…

LIVE | Minister KTR Participate in Coconut Breaking for Amara Raja Giga Corridor at Divitipally

LIVE | Minister KTR Participate in Coconut Breaking for Amara Raja Giga Corridor at Divitipally

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి – యస్.పి అపూర్వ రావు

రోడ్డు భద్రత సమీక్ష సమావేశంరోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐపిఎస్ నల్లగొండ సాక్షిత ప్రతినిధిరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా యస్ పి అపూర్వరావు కోరారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు…

ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ

సాక్షిత : ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన…

ఆటలతోనే చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత :హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హామ్స్ లో రూ.12 లక్షల అంచనా వ్యయంతో చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసే ఆట పరికరాల గురించి కాలనీ వాసులతో కలిసి చర్చించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .ఈ సందర్బంగా కార్పొరేటర్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…

భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం

ఒకరు మృతి తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని బైకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న రెడ్డిప్రసాద్ అక్కడిక్కడే మృతిచెందాడు. గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి…

పదోతరగతి పూర్తిచేసుకొన్న పిల్లలకు Congratulations, SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా

ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా ! ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. పరీక్ష ఫలితాలకై ఆసక్తిగా మరియు ఉత్కంఠ గా ఉన్న మీతో కొన్ని విషయాలను పంచుకొనేందుకు ఈ లేఖ. మీరందరూ పదవ తరగతి పరీక్షలు తమ శక్తిమేర బాగా చదివి రాసారు.అయితే ఫలితాల…

You cannot copy content of this page