తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ
హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ కమిషనర్గా ఉన్న ఏవీ రంగనాథ్ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ట్రాఫిక్ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య…